Sunday, February 9, 2020

చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన కరోనా వైరస్ : వైసీపీ ఎమ్మెల్యే

చైనాలో కరోనా వైరస్‌లా ఆంధ్రప్రదేశ్‌కి చంద్రన్న వైరస్‌ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ నాశనం, వినాశనం, విధ్వంసమే జరుగుతుందన్నారు. ఆదివారం విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pAKLP

Related Posts:

0 comments:

Post a Comment