2020 మార్చిలో భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అదే నెలలో సరిగ్గా హోలీ తర్వాత స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. అంతర్జాతీయ విమాన సేవలను ఆపేశారు. అది జరిగి ఏడాదైపోయింది. మళ్లీ హోలీ రాబోతోంది. కరోనా మహమ్మారి కూడా మరోసారి వేగంగా వ్యాపిస్తోంది. గత ఏడాదిలో రోజువారీ నమోదయ్యే కరోనా కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fhUhUA
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment