హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, భవ్య సిమెంట్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్ అజ్ఙాతంలోకి వెళ్లారు. తమను మోసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైన వెంటనే ఆయన కనిపించకుండా వెళ్లారు. ఈ కేసులో ఆయన కుమారుడు, కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ ప్రసాద్తో పాటు ఆయన భార్య కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rrTxhV
అజ్ఙాతంలోకి టీడీపీ నేత భవ్య ఆనంద్ ప్రసాద్: కుమారుడు, కోడలు అరెస్ట్
Related Posts:
దమ్ముంటే పట్టుకోండి, ట్రాఫిక్ పోలీసులకు చాలెంజ్, అవమానం, వీడియో వైరల్!బెంగళూరు: మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, నా కారుకు ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవు, నేను వచ్చే తేదీ కూడా చెబుతాను, ఇదే నా చాలెంజ్ అని బెంగళూరు ట్రాఫిక్ ప… Read More
గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి తరలించడం మంచిదే, కాని...కృష్ణానదిలోకి గోదావరి నీళ్ళను మళ్లించడం, మంచి నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన నిర్ణయా… Read More
ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటనహైదరాబాద్ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం సృష్టించారు.… Read More
మాటలు చాలు.. మిగిలింది చేతలే... ఐక్యరాజ్యసమితి వాతావరణ సమిట్లో మోడీవాతావరణ మార్పులపై మాటలు చాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని … Read More
ఈసీ అశోక్ లావాసా భార్య ఆదాయంపై ఐటీ శాఖ నజర్ : నోటీసులు జారీకేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసా ఆదాయంపై ఐటీ విభాగం దృష్టిసారించింది. ఆమె ఆదాయంలో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించా… Read More
0 comments:
Post a Comment