ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న ఇండోనేషియాలో మరోసారి చర్చిలు టార్గెట్ అయ్యాయి. ఈస్టర్ పవిత్ర వారం ప్రారంభదినమైన మట్టల ఆదివారం నాడు క్రైస్తవులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడితో కలకలం సృష్టించారు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాలివి.. ఇండోనేషియాలోని సులవేసి దీవిలో అతిపెద్ద నగరమైన మకస్సార్ లో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. స్థానిక రోమన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3crLihC
షాకింగ్: మట్టల ఆదివారం నాడు చర్చి వద్ద ఆత్మాహుతి దాడి -ఇండోనేషియాలో టెర్రరిస్టుల ఘాతుకం -భారీగా బాధితులు
Related Posts:
సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లుమంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడ… Read More
3 విడతల్లో స్థానిక సమరం : రేపో, మాపో షెడ్యూల్ రిలీజ్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతోన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సా… Read More
కోడెల హైడ్రామాకు కారణం ఎంటి..!? రాజుపాలెంలో అసంత్రుప్తి ఎందుకు రాజుకుంది..?అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలరోజు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పై దాడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి, కోడెల… Read More
చంద్రబాబు తో సీఈసీ సై : ఇవియం ల పై చర్చకు సిద్దం : ఆయన ను అనుమతించం..!టిడిపి అధినేత చంద్రబాఢిబు చేస్తున్న ఆరోపణల పై చర్చకు సిద్దమని ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఇవియం లు మేనేజ్ చేసే అవకాశం ఉందని..ప్రజాస్వామ్య… Read More
ఓటేయమంటే ఈవీఎంతో ఫోటోలు : లైకుల కన్నా ముందే వచ్చిన పోలీసులుహైదరాబాద్ : ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే పిచ్చి పీక్కు చేరుతోంది. నలుగురు కలిస్తే క్లిక్ మనిపించాల్సిన ఫొటోలు .. భద్రత, గోప్యతను కూడా పె… Read More
0 comments:
Post a Comment