Sunday, March 28, 2021

షాకింగ్: మట్టల ఆదివారం నాడు చర్చి వద్ద ఆత్మాహుతి దాడి -ఇండోనేషియాలో టెర్రరిస్టుల ఘాతుకం -భారీగా బాధితులు

ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న ఇండోనేషియాలో మరోసారి చర్చిలు టార్గెట్ అయ్యాయి. ఈస్టర్ పవిత్ర వారం ప్రారంభదినమైన మట్టల ఆదివారం నాడు క్రైస్తవులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడితో కలకలం సృష్టించారు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాలివి.. ఇండోనేషియాలోని సులవేసి దీవిలో అతిపెద్ద నగరమైన మకస్సార్ లో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. స్థానిక రోమన్​

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3crLihC

Related Posts:

0 comments:

Post a Comment