Sunday, January 5, 2020

చంద్రబాబు పనైపోయింది.. ఇక తీహార్ జైలుకే: ఏపీ స్పీకర్ సీతారాం సంచలన వ్యాఖ్యలు

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కూడా రాజకీయ కామెంట్లు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ముఖ్యంగా క్యాపిటల్ వివాదంతో రగిలిపోతోన్న ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా అసెంబ్లీ స్పీకరే ప్రతిపక్ష నేతను ఉద్దేశించి బహిరంగంగానే కామెంట్లు చేయడం కామనైపోయింది. ఆదివారం శ్రీకాకుళంలో పర్యటించిన అసెంబ్ల స్పీకర్ తమ్మినేత సీతారాం మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZP3ie6

Related Posts:

0 comments:

Post a Comment