రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కూడా రాజకీయ కామెంట్లు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ముఖ్యంగా క్యాపిటల్ వివాదంతో రగిలిపోతోన్న ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా అసెంబ్లీ స్పీకరే ప్రతిపక్ష నేతను ఉద్దేశించి బహిరంగంగానే కామెంట్లు చేయడం కామనైపోయింది. ఆదివారం శ్రీకాకుళంలో పర్యటించిన అసెంబ్ల స్పీకర్ తమ్మినేత సీతారాం మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZP3ie6
చంద్రబాబు పనైపోయింది.. ఇక తీహార్ జైలుకే: ఏపీ స్పీకర్ సీతారాం సంచలన వ్యాఖ్యలు
Related Posts:
చైనాపై భారత్ ఘన విజయం: అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ నవ్వులపాలు: ఆ దేశాల మద్దతువాషింగ్టన్: సరిహద్దు వివాదాలను సృష్టిస్తూ భారత్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా.. ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ వేదికల మీద అభ… Read More
ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారిద్దరే కారణం..? అసలేం జరిగిందంటే..?టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీ వీడుతోంది. దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను విచారించిన పోలీసులు.. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. దేవ… Read More
అమెరికా-చైనా మధ్య ట్రేడ్వార్: కొన్ని రకాల చైనా ప్రొడక్ట్పై బ్యాన్: బాండెడ్ లేబర్లకు విముక్తి కోసంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా..ఆసియాలోని శక్తిమంత దేశాల్లో ఒకటైన చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. ప్రపంచాన్ని కబలించేస్తోన్న క… Read More
కావాలనే కరోనా సృష్టి: వుహాన్ ల్యాబ్లో తయారీ: వైరస్ పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ కుండబద్దలుహాంకాంగ్: ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూర… Read More
టిక్ టాక్ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్ బదులు ఒరాకిల్కు మొగ్గు- ట్రంప్ పంతం నెగ్గిందిలా..అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా తమ దేశంలోని టిక్టాక్ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యం… Read More
0 comments:
Post a Comment