ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్ సొంత గ్రామంలోనే దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైందని, ఈ ఘటనపై విచారణ జరిపించి నాగమణి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతుల పోరాటానికి బాసటగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qBXWzX
వైఎస్ జగన్ సొంత ఊళ్లోనే దారుణం .. దళితమహిళ హత్యాచారం : లోకేష్ , దివ్యవాణి, దేవినేని ఉమా ఫైర్
Related Posts:
India-EU SUMMIT 2020: స్నేహంతోనే శాంతి వర్ధిల్లుతుంది: ప్రధాని నరేంద్ర మోదీ''ప్రపంచమంతా ఆర్థిక రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే కరోనా రూపంలో మహమ్మారి వచ్చిపడింది. గడిచిన కొద్ది నెలలుగా భారత్ స్వయంగా కరోనాతో పోరాడుతూ, ప్… Read More
ఒక్కరోజులో 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు: ఏపీలో 2,432 పాజిటివ్, 44 మంది మృతిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో 22 వేల పైచిలుకు శాంపిల్స్ సేకరించారు. అయితే 2 వేల 432 పాజిటివ కేసులు వచ్చాయి. వీర… Read More
అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం- తుళ్లూరు మాజీ తహసీల్దార్, మరొకరు అరెస్ట్...ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో సాగిన అమరావతి భూ కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు చాపకింద నీరులా సాగిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువ… Read More
రూ.1,66,182: పేద కుటుంబానికి కరెంట్ బిల్లు వాత, మూడు బల్బులు, ఫ్యాన్కే మోత, కట్టాల్సిందే...?లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లుకి సంబంధించి మీటర్ రీడింట్ తీయలేదు కాబట్టి కొందరికీ లక్షలకు లక్షల బిల్లు వచ్చింది. లాక్ డౌన్ ముగిసి.. విద్యుత్ సిబ్బంది … Read More
Mehandi సందడి: పెళ్లి కూతురితో సహ ఫ్యామిలీ మొత్తం కరోనా పాజిటివ్, పెళ్లి కొడుకు పరుగో పరుగు, పాపం !బెంగళూరు/ ఉడిపి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా శుభకార్యాలయాలు, వివాహాలకు … Read More
0 comments:
Post a Comment