ఏపీలో రాజధాని మార్పుపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. సీఎం జగన్కు బోస్టన్ ప్రతినిధులు నివేదిక అందించిన అరగంట వ్యవధిలోనే.. ఏపీ ప్రణాలికా సంఘ్ కార్యదర్శి, మున్సిపల్శాఖ కమిషనర్ విజయ్కుమార్ మీడియా ముందుకొచ్చి.. బోస్టన్ నివేదికలోని అంశాలన్ని వెల్లడించారు. ఈక్రమంలోనే విజయ్ కుమార ని ఉద్దేశించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QMO0SV
విజయ్కుమార్ కులమేంటో చంద్రబాబుకు తెలుసు.. అందుకే అవమానించారు.. ఎస్సీ మంత్రుల ఫైర్
Related Posts:
వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్కు రూ. 23000 జరిమానా ....!కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన చట్టం సవరణ అమలు వాహానదారులకు చుక్కలు చూపిస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుండి అమలైన కొత్త నిబంధనలు కొన్ని రా… Read More
వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల ప… Read More
జీడీపీ 5 శాతానికి చేరింది.. అందుకే బెయిల్ రావడం లేదు, మీడియా ప్రతినిధులతో చిదంబరం ...న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గుక్కతిప్పుకొనివ్వడం లేదు. సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే 12 రోజులు కస్ట… Read More
అటాకింగ్లో నెంబర్ వన్: అపాచీ ఏహెచ్ హెలికాఫ్టర్ విశిష్టతలు ఏంటి..?పంజాబ్ : దాయాది దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన బలోపేతం దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని బోయింగ్ సంస్థ … Read More
చైనా దారుణాలు..! స్కూల్లో ఉన్న చిన్న పిల్లలపై కత్తులతో దాడి ..! 8మంది విద్యార్థులు మృతి...!స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై ఓ ఉన్మాదీ విచక్షణ రహితంగా వ్యవహరించాడు. ఒక్కసారిగా స్కూల్లోకి చొరబడి అభం శుభం తెలియని విద్యార్థులపై కత్తు… Read More
0 comments:
Post a Comment