Sunday, January 5, 2020

విజయ్‌కుమార్‌ కులమేంటో చంద్రబాబుకు తెలుసు.. అందుకే అవమానించారు.. ఎస్సీ మంత్రుల ఫైర్

ఏపీలో రాజధాని మార్పుపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. సీఎం జగన్‌కు బోస్టన్ ప్రతినిధులు నివేదిక అందించిన అరగంట వ్యవధిలోనే.. ఏపీ ప్రణాలికా సంఘ్ కార్యదర్శి, మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌ మీడియా ముందుకొచ్చి.. బోస్టన్ నివేదికలోని అంశాలన్ని వెల్లడించారు. ఈక్రమంలోనే విజయ్ కుమార ని ఉద్దేశించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QMO0SV

Related Posts:

0 comments:

Post a Comment