Monday, January 13, 2020

ఎన్ఆర్‌సీ అవసరం లేదు: మోడీ క్లారిటీ ఇవ్వాలంటూ నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు

పాట్నా: దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ)పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్ఆర్‌సీ అమలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్ర ఎన్ఆర్‌సీ అమలుపై ఇంకా స్పష్టతనివ్వని నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QOXBKk

Related Posts:

0 comments:

Post a Comment