Saturday, March 21, 2020

చూచుకుందామా నీ పెతాపమో.. నా పెతాపమో: లుంగీ ఎత్తికడితే కరోనా పరార్..!

తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇప్పటిదాకా కేరళలో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. కరోనా వల్ల కేరళ కూడా దాదాపు లాక్‌డౌన్ స్టేజీలో ఉంది. కరోనా తీవ్రత కొనసాగకుండా ఉండటానికి అనేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WzbuzB

Related Posts:

0 comments:

Post a Comment