తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇప్పటిదాకా కేరళలో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. కరోనా వల్ల కేరళ కూడా దాదాపు లాక్డౌన్ స్టేజీలో ఉంది. కరోనా తీవ్రత కొనసాగకుండా ఉండటానికి అనేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WzbuzB
చూచుకుందామా నీ పెతాపమో.. నా పెతాపమో: లుంగీ ఎత్తికడితే కరోనా పరార్..!
Related Posts:
ప్రియాంక చేతికి యూపీ బాధ్యతలు.!రాష్ట్రాల వారిగా పార్టీని పటిష్టం చేస్తున్న కాంగ్రెస్..!!లక్నో/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన మ… Read More
కేంద్రం వద్దన్నా..జగన్ డోన్ట్ కేర్: చంద్రబాబును వదిలేది లేదు: విచారణలో ముందుకే...!కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పింది. ఏపీ సీఎం జగన్ మాత్రం డోన్ట్ కేర్ అంటున్నారు. విచారణ జరగాల్సిందేనని నిర్ణ యించారు. స్వయంగా కేంద్ర మంత్రి న… Read More
ఇదేంది మురళీధరా.. హైకోర్టుకు చేరిన ఛీటింగ్ కేసు.. 2 కోట్లు దొబ్బేశారట..!హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టు లొల్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును వెంటాడుతోంది. కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో తాజాగ… Read More
సీఆర్పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియోఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి… Read More
అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షాన్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టబోయే సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లు గురించి సభలో కేం… Read More
0 comments:
Post a Comment