హైదరాబాద్: ఆదివారం రోజు(మార్చి 22)న తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలంతా సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు జనతా కర్ఫ్యూ పేరిట 14 గంటలపాటు దేశంలోని ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వారే ఉండాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 7 నుంచి రాత్రి 9గంల వరకు ప్రజలంతా తమ ఇళ్లల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5e883
Saturday, March 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment