Saturday, March 21, 2020

తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు .. కేపీహెచ్‌బీలో మహిళకు కరోనా పాజిటివ్

కరోనా భారత్ దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కరోనా కేసులు 300కు చేరాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఇప్పటివరకు కరోనా సోకిందని తెలంగాణా ప్రభుత్వం , ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పిన పరిస్థితి. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a6b6fI

Related Posts:

0 comments:

Post a Comment