ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ పదవుల్లో నియమించిన పలువురు అధికారులను వైసీపీ సర్కారు వేధిస్తుందన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్ కు కొరకరాని కొయ్యలుగా మారిన కొందరు రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారుల వ్యవహారంపై చర్చ సాగుతుండగానే అందులో ఒకరు తాజాగా గవర్నర్ ను ఆశ్రయించారు. అంతకు ముందే ఎన్నికల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCI2bN
Saturday, March 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment