ముంబై: ఒక కంపెనీకి ఛైర్మెన్ మరియు ఎండీలు వేర్వేరు వ్యక్తులు ఉండాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా గతంలో సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఎండీగా ఎవరు ఉంటారా అనే ప్రశ్న సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర అంశాలు తెరపైకొస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QLW0F1
రిలయన్స్ చరిత్రలో తొలిసారి: ఆపదవికి అంబానీ కుటుంబం నుంచి కాకుండా ఇంకెవరు ..?
Related Posts:
కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై రచ్చ కొనసాగుతుంది . కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్… Read More
కరోనా కలకలం: పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్, ఆ ఫ్యామిలీ మొత్తం క్వారంటైనలోకి..గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, జరిగిన ఓ పొరపాటు ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక… Read More
కరోనా : భారత్,సౌతాఫ్రికాల్లో ఏక కాలంలో లాక్ డౌన్.. కానీ అక్కడికీ ఇక్కడకీ ఎంత తేడా..?భారత్లో కరోనా వైరస్ కేసులకు బ్రేక్ పడట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపుగా 20వేల కేసులకు ఇప్పుడు చేరువవుతోంది. చాలా దేశాల… Read More
ఎమర్జన్సీ మందుల డెలివరీ పేరుతో విచ్చలవిడి ప్రయాణం..! డెలివరీ బాయ్స్ తో జర భద్రం..!!హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ విజృుంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నా ఒక్కసారిగా పెరుగుతున్న పాజిటీవ్ కేసుల స… Read More
కరోనా: లాక్డౌన్ మళ్లీ పొడగింపు.. ఈసారి ఎన్ని రోజులంటే.. ఇంటి అద్దెలపైనా కీలక నిర్ణయంరెండో దశ లాక్ డౌన్ లోనూ కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్నది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 1334 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తద్వారా మొత్తం కేసు… Read More
0 comments:
Post a Comment