స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో కేరళలోని శబరిమల కొడలు మారుమోగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకర జ్యోతి దర్శనం (మకరవిలక్కు) సందర్భంగా భక్తులు పోటెత్తారు. సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమివ్వబోతున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అయ్యప్ప మాలధారులతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ohsmv
మకర జ్యోతి దర్శనం.. శబరిమల ఆలయానికి పోటెత్తిన అయ్యప్పస్వాములు.. భారీ భద్రత
Related Posts:
సిగ్గు లజ్జా లేని నాయకుడు: ఏపీ సీఎం జగన్ ను ఘాటుగా తిట్టిన బుద్దా వెంకన్నటిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒక పక్క బీసీల… Read More
రాహుల్ గాంధీకి కరోనా వైరస్ టెస్టులుజాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరస్ బాధిత ఇటలీ నుంచి… Read More
కరోనా కలకలం: 24 మందిలో 20 మందికి నెగిటివ్, ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే: మంత్రి ఆళ్ల నానిఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. 24 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని వెల్లడించారు. కరోనా వైరస్కు భ… Read More
స్ధానిక ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదాఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని… Read More
‘జగన్ పబ్జి ఆడతాడా? ఓ సన్నాసి దేవినేని.. చెత్తవాగుడు వాగకు’అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిం… Read More
0 comments:
Post a Comment