అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవినేనికి మతిభ్రమించిందని దుయ్యబట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PV7rJD
Friday, March 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment