Saturday, March 7, 2020

సిగ్గు లజ్జా లేని నాయకుడు: ఏపీ సీఎం జగన్ ను ఘాటుగా తిట్టిన బుద్దా వెంకన్న

టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒక పక్క బీసీల రిజర్వేషన్లు తగ్గించారని టీడీపీ ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరో వైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఇక ఈ సమయంలో టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PVm0gc

Related Posts:

0 comments:

Post a Comment