హైదరాబాదు: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రచారంను హోరెత్తిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ఎన్నికల్లో తాము ఇప్పటికే ముందంజలో ఉన్నట్లు ప్రకటించింది.గులాబీ పార్టీకి చెందిన 84 మంది సభ్యులు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరితేదీ ముగిశాక అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3adxLHi
84 మంది ఏకగ్రీవ విజయంతో మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ముందున్నాం: టీఆర్ఎస్
Related Posts:
పాకిస్తాన్, ప్రతిపక్షాలపై అరుణ్ జైట్లీ: ట్విట్టర్లో ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోకి చొచ్చుకు వచ్చి ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేశారని, అందుకు ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందన… Read More
ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ... అసలేం జరిగిందంటేతెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా తొలి రోజున ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత… Read More
యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లుశ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం … Read More
రౌడీలతో రాజకీయం చేసే నీకే అంతుంటే, పిచ్చి వేషాలు వేస్తే పీకేస్తా: జగన్పై పవన్ కళ్యాణ్కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కడపలోని అన్నమయ్య కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. కడప జిల్లాలో కొందరు నేతల రౌడీయిజానికి, దౌర్జన్యానిక… Read More
భారత్తో మేం యుద్ధం కోరుకోవడం లేదు: పాక్ విదేశాంగ మంత్రిఇస్లామాబాద్: తాము భారత్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం చెప్పాడు. అందుకే, చర్చల కోసం తాము ఆహ్వానించా… Read More
0 comments:
Post a Comment