Wednesday, January 15, 2020

84 మంది ఏకగ్రీవ విజయంతో మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ముందున్నాం: టీఆర్ఎస్

హైదరాబాదు: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రచారంను హోరెత్తిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ఎన్నికల్లో తాము ఇప్పటికే ముందంజలో ఉన్నట్లు ప్రకటించింది.గులాబీ పార్టీకి చెందిన 84 మంది సభ్యులు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరితేదీ ముగిశాక అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీఆర్ఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3adxLHi

Related Posts:

0 comments:

Post a Comment