హైదరాబాదు: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రచారంను హోరెత్తిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ఎన్నికల్లో తాము ఇప్పటికే ముందంజలో ఉన్నట్లు ప్రకటించింది.గులాబీ పార్టీకి చెందిన 84 మంది సభ్యులు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరితేదీ ముగిశాక అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని టీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3adxLHi
Wednesday, January 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment