Saturday, January 11, 2020

మల్లాది విష్ణుకు కీలక పదవి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఉాషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36KVVHc

Related Posts:

0 comments:

Post a Comment