Thursday, April 30, 2020

కరోనా కలిపింది ఇద్దిరనీ: జగన్‌కు చెక్ పెట్టాల్సిందే: కమలనాథులతో చంద్రబాబు వ్యూహాత్మకంగా..ఇలా..!

నాడు ప్రధాని మోడీ..నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టీడీపీతో బీజేపీ తెగ తెంపుల తరువాత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన సంబాషణ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ..బీజేపీ మధ్య పొత్తులో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిన తరువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bMKh0W

Related Posts:

0 comments:

Post a Comment