బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో బస్సులు, కార్లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలతో పాటు వాహన సంచారం పూర్తిగా స్థంభించాయి. దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడి వారు అక్కడే లాక్ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yUOjpt
Thursday, April 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment