కేవలం ఒక కుటుంబానికే పేరు రావాలన్న దురుద్దేశంతో.. జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎంతో మంది నేతలకు గత ప్రభుత్వాలు కనీస గుర్తింపును కూడా ఇవ్వలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దేశంలో పారిశ్రామికీకరణకు పునాదులు వేయడంతోపాటు ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద ముఖర్జీ విశేషంగా పాటుపడ్డారని గుర్తుచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MMMxQ
'న్యూ ఇండియా' పవర్ సింబల్.. కేవోపీటీకి శ్యామప్రసాద ముఖర్జీ పేరు.. మోదీ సభకు దూరంగా దీదీ
Related Posts:
ఏపి లో ఐటి కలకలం : ఆరు నగరాల్లో అధికారుల మకాం : వారి లక్ష్యం టిడిపి నేతలేనా...!ఏపిలో పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఏపిలోని పొలిటి కల్ పార్టీలకు..ప్రధానంగా పోటీలో ఉన… Read More
కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. అది ప్రజలను వంచించేందుకు విడుదల చేసిన మ్యానిఫెస్టో … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మదనపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామసముద్రం మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. 2009 లో రద్దు అయిన వాయల్పాడు నియోజకవర్గంలో నల్లారి … Read More
చిరంజీవి ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ .. ఏం చెప్పారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై చిరంజీవి కుటుంబం క్లారిటీ ఇచ్చేసింది . … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పీలేరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయిన వాయల్పాడు నియోజకవర్గం లోని గుర్రంకొండ, కలకడ, కలికిరి, వాయల్పాడు, కెవి పల్లె మండలాలు … Read More
0 comments:
Post a Comment