కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లిన కేంద్ర బృందాలు వచ్చే నెల 4న ఏపీలోనూ పర్యటించనున్నాయి. ఏపీలో కరోనా కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRoQdU
మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక- కరోనా పరిష్కారాల సూచన...
Related Posts:
మందు కోసం కరోనా బాధితులు రావొద్దు: ఆనందయ్య, రెండ్రోజుల్లో పంపిణీ, అవసరమైతే ఇంటి వద్దకే..నెల్లూరు: కంటిలో చుక్కల మందుకు మినహా ఇతర మందులకు హైకోర్టు కూడా అనుమతివ్వడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మందుకు కావాల్సిన… Read More
Telangana Formation Day 2021: నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ పోరాటమే జరిగిందని చెప్పాలి. ముందుగా 1969లో ప్రత్యేక తెలంగ… Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూతహైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగ… Read More
రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్ డోసులు సాధ్యమేనా ? త్వరలో ట్రయల్స్-ప్రయోజనాలివేభారత్లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కుదిపేస్తున్న వేళ వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వాల్నివేధిస్తోంది. వ్యాక్సిన్ తయారీ సంస్ధలు వేర్వేరు కావడం, వాటి ఫార్… Read More
భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: పాజిటివిటీ రేటు పతనం, 20లక్షల దిగువకు యాక్టివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో మార్చి నెల నుంచి, ఏప్రిల్, మే నెలల్లో విజృంభించిన కరోనావైరస్ మహమ్మారి మే నెల చివరి నుంచి తగ్గుముఖం పట్టింది. గత కొద్… Read More
0 comments:
Post a Comment