Thursday, April 30, 2020

కరోనా: నలుగురు కర్ణాటక మంత్రులు క్వారంటైన్.. నిబంధనలు యధేచ్చగా బేఖాతరు, సమీక్షల పేరుతో..

కర్ణాటక నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఓ వీడియో జర్నలిస్ట్ వారిని కలువడంతో.. క్వారంటైన్‌లోకి వెళ్లారు. బెంగళూరు సిటీలో జర్నలిస్టు పర్యటించారు. అయితే అతనికి ఈ నెల 24వ తేదీన వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అతను ఇటీవల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ, హోం మంత్రి బసవరాజు బొమ్మై, కన్నడ, సాంస్కృతిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gqpku

Related Posts:

0 comments:

Post a Comment