కపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 400 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 ఫిబ్రవరి 2020. సంస్థ పేరు: రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తాలాపోస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3Dcb7
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి
Related Posts:
ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్... సంజాయిషీ నోటీసు ఇవ్వాలని ఆదేశంనెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్మోమన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆనం చేసిన వ్యాఖ్య… Read More
nirbhaya case: తాను క్షమాభిక్ష కోరలేదంటూ దోషి వినయ్ శర్మ!న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని చెబుతున్నాడు. ఈ విషయమై … Read More
అప్పుడు శివాజీ...ఇప్పుడు నేను..అవమానపడ్డాను.. గవర్నర్పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య పోలిటికల్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గోన్… Read More
ఉన్నావ్లో యూపీ మంత్రులు, ఎంపీకి చుక్కెదురు, పరామర్శించేందుకు వస్తే ఘెరావ్..ఉన్నావ్ దాడి ఘటనపై యూపీ అట్టుడుకుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఉన్నావ్లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎ… Read More
ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీఉన్నావ్ యువతిపై సాముహిక లైంగికదాడికి పాల్పడిన దుండగులు.. ఆమె కుటుంబాన్ని కూడా హింసించారు. గతేడాది డిసెంబర్లో దారుణానికి ఒడిగట్టిన నిందితులు, అప్పటిను… Read More
0 comments:
Post a Comment