సీఎం కేసీఆర్ రైతులు చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ ఉద్యమ సమయలో సీఎం కేసీఆర్ రైతులను కొండెక్కించారని, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మోసం చేశారని ఆయన మండిపడ్డారు . ఇప్పటివరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3628bn9
చెప్పిన వాళ్ళని చేసుకోకుంటే కళ్యాణలక్ష్మి ఇవ్వరేమో .. సీఎం కేసీఆర్ తాజా రూల్ పై జగ్గారెడ్డి సెటైర్
Related Posts:
కుమారుడి పట్టాభిషేకం.. కళ్లారా చూసేందుకు... జైలు నుంచి వచ్చిన తండ్రి.. పెరోల్పై వివాదంహర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవీ దుష్యంత్ చౌతాలా చేపట్… Read More
అన్నతో కలిసి వెళ్లింది..అస్తిపంజరమై కనిపించింది: 16 ఏళ్ల విద్యార్థిని విషాదాంతం..బెంగళూరు: రెండు వారాల కిందట తన సొంత సోదరుడితో కలిసి వెళ్లిన ఓ విద్యార్థిని అస్తిపంజరమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. అదృశ… Read More
వా..వా.. తలైవా: తన కోసం కాదు సుజిత్ కోసం ప్రార్థించండంటోన్న రజినీ..!చెన్నై: కోలీవుడ్ వెండితెర ఇలవేల్పు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. సుమారు 70 అడుగుల లోతు మేర బోరుబావిలో చిక్కుక… Read More
దీపావళీకి దేశీయ వస్తువులనే కొనండి.. ప్రధాని మోడీ పిలుపుదీపావళీ సంధర్భంగా దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళీ సంధర్భంగా ప్రతి ఒక్కరు కొత్త వస్తువులను … Read More
దీపావళి ఆఫర్: రూ. 1కే షర్ట్, రూ. 10కే నైటీ, జనం బారులుచెన్నై: పండగలు వచ్చాయంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం సాధారణ విషయమే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లను ప్… Read More
0 comments:
Post a Comment