Thursday, May 14, 2020

పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించిన కేసీఆర్ .. దక్షిణ తెలంగాణా ఎడారి : వీహెచ్ ఫైర్

ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుతాలను విమర్శించే ఆయుధంగా మారింది . ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా మారటంతో ఇప్పుడు ఇది రాజకీయ దుమారానికి కారణం అయింది . దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు తనదైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dPwMyj

Related Posts:

0 comments:

Post a Comment