కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడో తనయుడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన తీరు చూసి షాక్ తిన్నారు. సంఘటనా స్థలమంతా రక్తసిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్లతే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన తాటి ఎల్లయ్య(58) గురువారం(మే 14)న భార్యతో గొడవపడ్డాడు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YK3BM
కామారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..
Related Posts:
పెళ్లి కోసం పాట్లు: మంచు తుఫానులో వరుడు, అతని ఫ్యామిలీ 6 కిలోమీటర్లు నడిచిందిడెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్… Read More
లోకసభ ఎన్నికలు: రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక లేఖలున్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర… Read More
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రామ్ చరణ్ సతీమణి పోటీ? స్పందించిన ఉపాసనహైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కొణిదెల వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో ప్… Read More
నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్… Read More
నా హిందూ భార్యపై చేయివేశా, ఏం చేసుకుంటావో చేసుకో: కేంద్రమంత్రికి ఫోటో పెట్టి సవాల్బెంగళూరు/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో చేసిన ఓ కామెంట్ను సమర్థించుకునే క్రమంలో కర్ణాటక కాంగ్ర… Read More
0 comments:
Post a Comment