Thursday, May 14, 2020

ఏపీలో పది పరీక్షలు, జూలై 10 నుంచి ఆరురోజులు, 11 పేపర్లు ఆరింటికీ కుదింపు, వంద మార్కులు..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరురోజులు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నది. కరోనా వైరస్ వల్ల పేపర్ల సంఖ్యను మాత్రం కుదించింది. 11 పేపర్లు కాస్త ఆరు పేపర్లకు తగ్గించింది. ఒక్కో పేపర్ వంద మార్కులు అని తెలిపింది. ఉదయం 9.30

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Avuciz

Related Posts:

0 comments:

Post a Comment