దేశరాజధాని ఢిల్లీ నుంచి ఐదు కోట్ల ఆంధ్రులకు, రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మోదీ కేబినెట్ లో నంబర్ 3గా కొనసాగుతోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బుధవారం ఢిల్లీలో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన ప్రకటనలు చేశారు. దాదాపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GdDnDR
ఢిల్లీలో పవన్ సంచలనం: కేంద్రం సమ్మతి లేదు.. ఏపీ రాజధాని మారదు.. రిపబ్లిక్ డే వేదిక మార్పే నిదర్శనం
Related Posts:
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
పోలవరం చూడాలా నాయనా! తడిసి మోపడవుతున్న సందర్శన ఖర్చుఅమరావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచార కార్యక్రమాలపై ఆసక్తి చాలా ఎక్కువే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, ఏ పనిచేసినా దాని గురిం… Read More
ఫ్లోరిడాలో దారుణం: స్టోర్లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులుఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్త… Read More
పుల్వామా ఎఫెక్ట్: ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం..! : సైనిక చర్య పైనే దృష్టి..!సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యా… Read More
టార్గెట్ చంద్రబాబు : నేడు ఏపికి అమిత్ షా : రాజమండ్రిలో బహిరంగ సభ..బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరి కొద్ద గంటల్లో ఏపి పర్యటనకు వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన పార్టీ నేత లతో సమావేశం అవుతారు. బహిరంగ సభలోన… Read More
0 comments:
Post a Comment