Wednesday, January 22, 2020

ఢిల్లీలో పవన్ సంచలనం: కేంద్రం సమ్మతి లేదు.. ఏపీ రాజధాని మారదు.. రిపబ్లిక్ డే వేదిక మార్పే నిదర్శనం

దేశరాజధాని ఢిల్లీ నుంచి ఐదు కోట్ల ఆంధ్రులకు, రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మోదీ కేబినెట్ లో నంబర్ 3గా కొనసాగుతోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బుధవారం ఢిల్లీలో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన ప్రకటనలు చేశారు. దాదాపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GdDnDR

Related Posts:

0 comments:

Post a Comment