తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. 1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqerSf
లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
మరి కొన్ని గంటల్లో అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతంఅయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం ని… Read More
జేసీ తండ్రీ కొడుకులకు ఊరట- మూడు అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో...బీస్ 3 వాహనాలను బీఎస్ 4గా మారుస్తూ 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి … Read More
షాకింగ్ ...ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి మిగ్ -23 యుద్ధ విమానం ... ఈ పని చేసింది ఎవరంటే !!ఓఎల్ఎక్స్... ఏవైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు సాగించే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. ఇక అటువంటి మార్కెటింగ్ ప్లాట్ ఫాం లో ఏకంగా భార… Read More
facebook love: కెవ్వుకేక, అదిరింది, అమ్మాయిని ఎత్తుకెళ్లి 20 సార్లు రేప్, వీడి కథ మామూలుగా లేదు!చెన్నై/మదురై/పోల్లాచి/పళని: ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయిని నువ్వు కేక అంటూ మాయమాటలు చెప్పాడు. నువ్వు అతిలోక సుందరి, ఇప్పుడే ఇలాగున్నావంటే ఆ వయసులో… Read More
'సిగరెట్లు' మానేసినందుకు జీవితంలో ఊహించని మార్పు... ఆదర్శంగా నిలుస్తున్న 'నాయర్'..8 ఏళ్ల క్రితం అతనో చైన్ స్మోకర్. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు పెట్టెలు సిగరెట్స్ కాల్చేవాడు. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడింది. వైద్య… Read More
0 comments:
Post a Comment