తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. 1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqerSf
లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుపై ఏం చేస్తారు?అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏర్పాటు కాబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక… Read More
Viral Video: మాస్కు మర్చిపోయి పరుగుపెట్టిన ఏంజెలా మెర్కెల్, నెటిజన్ల ప్రశంసలుబెర్లిన్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు దేశాధినేతలను కూడా వణిస్తోంది. అందుకే పదే పదే ప్రజలకు కరోనా నిబంధనలను పాటించాలని చెబుతున్నారు. మాస్కులు పె… Read More
Must Watch: మార్స్పై అడుగుపెట్టిన పర్సెవరెన్స్ రోవర్: నాసా రిలీజ్ చేసిన అద్భుత ఫొటోలు, వీడియోలువాషింగ్టన్: అంగారకుడిపై అమెరికా పంపిన 'పర్సెవరెన్స్' రోవర్ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా సోమవారం విడుదల చేసింది. అంగారకుడిపై ఒకప్పుడు జీవం … Read More
కుప్పం పర్యటనకు చంద్రబాబు: రెండురోజులు మకాం: తేదీలు ఫిక్స్: పోగొట్టుకున్న చోటేచిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో … Read More
కర్ణాటక..మధ్యప్రదేశ్: తమిళిసైకి సీఎం రాజీనామా: మరోచోట అర్ధాంతరంగా: కూలిన కాంగ్రెస్ సర్కార్పుదుచ్చేరి: ఊహించినట్టే- మరో చోట కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలింది. అయిదేళ్లపాటు పదవీ కాలాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రతిపక్షాల దాడిని నిలువ… Read More
0 comments:
Post a Comment