Monday, April 1, 2019

లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) లాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. 1952లో ఏర్పడ్డ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqerSf

Related Posts:

0 comments:

Post a Comment