బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోషియేషన్ (నేషనల్ ట్రాకర్ పోల్) సర్వేలో వెలుగు చూసింది. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో 17 నియోజక వర్గాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTW7gn
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment