బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోషియేషన్ (నేషనల్ ట్రాకర్ పోల్) సర్వేలో వెలుగు చూసింది. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో 17 నియోజక వర్గాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTW7gn
కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!
Related Posts:
బలపరీక్ష జరపాల్సిందే: అమరీందర్ సింగ్ వర్గం డిమాండ్.. మింగుడుపడని విషయమే..?పంజాబ్ పీసీసీ చీఫ్ పదవీకి సిద్దు రాజీనామాతో కలకలం నెలకొంది. ఆయనకు మద్దతుగా మంత్రి, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద… Read More
కర్ణాటకలో మెడికల్ విద్యార్థులపై రైట్ వింగ్ యాక్టివిస్టుల దాడి... అరెస్ట్ చేసిన పోలీసులు...కర్ణాటకలో కొంతమంది భజరంగ్ దళ్ యాక్టివిస్టులు ఓ మెడికల్ స్టూడెంట్ బృందంపై దాడికి పాల్పడ్డారు. అంతా కలిసి సరదాగా పిక్నిక్కి వెళ్లి తిరిగొస్తున్న క్రమంల… Read More
బండి పాదయాత్రకు ఎన్నికల కోడ్ ఇబ్బందులు.. బహిరంగ సభపై అనుమానాలు..?హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి స… Read More
హుజురాబాద్ బై పోల్: నలుగురి పేర్లను హైకమాండ్కు పంపిన కాంగ్రెస్, లేని కొండా సురేఖ పేరుహుజురాబాద్ బై పోల్ కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దీంతో అభ్యర్థుల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మర… Read More
పంజాబ్ కాంగ్రెస్లో ముదిరిన సంక్షోభం-ఏం జరగబోతుందో-సిద్దూకి మద్దతుగా మంత్రి,ముగ్గురు నేతల రాజీనామాపంజాబ్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు చేపట్టి వారమైనా గడవకముందే నవజోత్ సింగ్ సిద్దూ రాజీనా… Read More
0 comments:
Post a Comment