తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో మల్కాజిగిరి ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వే సత్యనారాయణ, 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత మల్లారెడ్డి తెరాసలో చేరారు. ఇటీవల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CKB5L0
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment