తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఘర్షణలు చోటు చేుకున్నాయి. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారన్న కారణంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కొరికేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30K5GDf
మున్సిపోల్స్లో ఉద్రిక్తతలు,ఘర్షణలు : టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి..
Related Posts:
అసోం సీఎం కు ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి .. ఏ విషయంలో అంటేఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే . నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్… Read More
ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 766కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ… Read More
స్వరం మార్చిన నగర యువత..! నిత్యం అదే టాపిక్..! చర్చంతా వైరస్, వైన్ షాపుల గురించే..!!హైదరాబాద్ : నగర యువత స్వరం మారుతోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపధ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ గత 26రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు నగర యువత. అయితే దేశం మొత్త… Read More
lockdown:కేరళ, తమిళనాడు కరోనా తగ్గుముఖం, ఇలానే ఉంటే మే 3 లోపు వైరస్ ఫ్రీ..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కానీ కేరళ, తమిళనాడులో మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్… Read More
ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...ఏఫీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇంద… Read More
0 comments:
Post a Comment