Wednesday, January 22, 2020

లీగల్ ఫైట్‌కు ఏపీ సర్కార్ రెడీ: ఢిల్లీ నుంచి న్యాయకోవిదులు..కోట్లాది నిధులు

అమరావతి: మూడు రాష్ట్రాల రాజధానులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sRbNJy

Related Posts:

0 comments:

Post a Comment