సెలెక్ట్ కమటీల ఏర్పాటులో తొలి అడుగు పడింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఆ వెంటనే మండలి వాయిదా పడింది. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు జరగలేదు. దీంతో..మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పైన అధికారులతో చర్చించారు. రెండు బిల్లులకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WhDWo
సెలెక్ట్ కమిటీల ఏర్పాటు..9 మంది సభ్యులు: మంత్రి అధ్యక్షతన: మూడు నెలల సమయం..!
Related Posts:
పొంచివున్న పెనుముప్పు: మిడతల దండు రాకపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలుహైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారితోపాటు మిడతల సమస్య కూడా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను నా… Read More
రాహుల్! ఉన్నది మీ తాత కాదు.. మోడీ: అంగుళమూ ఇవ్వమంటూ కిషన్, రవిశంకర్ కౌంటర్న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో చైనా దళాలు మోహరించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్న… Read More
జూబ్లీహిల్స్లో గన్తో హల్చల్.. ఎంపీ బంధువును అరెస్ట్ చేసిన పోలీసులు..హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గన్తో హల్చల్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం(జూన్ 10) అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో స్థానికులను వీరు … Read More
ఐదు డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తేల్చాల్సిందే అంటున్న గాంధీ జూడాలు..పూర్తి స్థాయి కోవిడ్-19 ఆస్పత్రిగా ఉన్న సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం(జూన్ 9) రాత్రి వైద్యులపై… Read More
ధంచి కొట్టిన వాన.!హైదరాబాద్ను ముంచెత్తి, మురిపించి తొలకరి ఝల్లు.!!హైదరాబాద్ : నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరం తొలకరి పలకరింపుతో పులకరించిపోయింది. ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అనుకుంటున్న నగరవాసులు చల్ల గాలులు హాయిగా పలకరి… Read More
0 comments:
Post a Comment