ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)కి చెందిన శార్జిల్ ఇమామ్పై అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో అసాంఘీక కార్యకలాపాల నిరోధక చట్టం ఊపాతో పాటు నేరపూరిత కుట్ర కేసులను నమోదు చేశారు. భారత్ నుంచి అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసేందుకు ఉద్యమించండని శార్జిల్ ఇమామ్ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూడటంతో అతనిపై కేసులు నమోదయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36u9FVP
జేఎన్యూ విద్యార్థిపై దేశ ద్రోహం : దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు..
Related Posts:
ఆదాయం తగ్గింది..భారం పెరిగింది : పడిపోయిన మద్యం అమ్మకాలు: ఏపీకి అప్పులే ఆధారం..!!ఏపీలో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చు భారం పెరిగింది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే గ్రాంట్లు కేటాయింపులు మినహా ప్రత్యేకంగా సాయం లేదు. దీంతో..ఇక అప… Read More
ఫోటో షూట్ కోసం పిలిచి.. బికినీతో వివిధ యాంగిల్లో.. తర్వాత ఆ పని చేసిన నటుడు...ముంబై : అవకాశాల పేరుతో మోసం చేసే వారెందరో. సినిమాలు, సీరియళ్లే కాదు .. టీవీ షోలు, రియాలిటీ షోల కోసం అమ్మాయిలను వంచిస్తున్నారు. తర్వాత ఛాన్స్ ఇవ్వకపోవడ… Read More
వైఎస్ జగన్ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత ని… Read More
విశాఖలో దారుణం: డిగ్రీ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది..పరిస్థితి విషమంఅనకాపల్లి: విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యశో… Read More
కశ్మీర్లో 50వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో ప్రకటన : గవర్నర్ సత్యపాల్ మాలిక్జమ్ము కశ్మీర్లో 50వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అదికూడ రెండు లేదా మూడు నెలల్లోనే భర్తీ చేస్తామని … Read More
0 comments:
Post a Comment