పూర్తి స్థాయి కోవిడ్-19 ఆస్పత్రిగా ఉన్న సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం(జూన్ 9) రాత్రి వైద్యులపై మరోసారి దాడి జరగడంతో.. జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. నిన్న రాత్రి నుంచి విధులు బహిష్కరించిన సుమారు 300 మంది జూడాలు నిరసనను కొనసాగిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యుల రక్షణకు భరోసా ఇచ్చే ఐదు డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు పెట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fh01uF
ఐదు డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తేల్చాల్సిందే అంటున్న గాంధీ జూడాలు..
Related Posts:
13 జిల్లాలకు వైసీపీ జెడ్పీ ఛైర్మన్లు వీరే-నేడే అధికారికంగా ఎన్నిక :ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులు-ఖరారు..!ఏపీలో 13 జిల్లా జెడ్పీ ఛైర్మన్ల ఈ రోజు జరగనుంది. 13 జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్లే కొలువు తీరనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు సంబంధించి ఛైర్మన్లన… Read More
కరోనా, క్లైమెట్ ఛేంజ్ ఛాలెంజ్: క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ, బైడెన్కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్లో కీలక అంశంగా చర్చించారు. క్వాడ్ హోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ప్ర… Read More
సమిష్టిగా పోరాడుదాం.. సమస్యలను అధిగమిద్దా: క్వాడ్ దేశాల ప్రతీనఇండో ఫసిఫిక్ దేశాలు సమన్వయంతో కలిసి పనిచేసి కరోనాను పారదోలాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలు ప్రజాస్వామ్యయుతంగా విలువలతో అభిప్రాయాలను పంచుక… Read More
సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..? హస్తినలో కేసీఆర్ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డా… Read More
7 నుంచి అన్నీ ప్రార్థన మందిరాలు ఓపెన్.. కానీ: ఎక్కడ అంటే..దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుతోంది. కేరళ, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లోనే కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుక… Read More
0 comments:
Post a Comment