కర్నూలు: విశాఖపట్నం జిల్లా భీమిలిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే.. అదే తరహా సంఘటన మరొకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద కొందరు సిబ్బంది మువ్వన్నెల పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXXiea
Kurnool: గ్రామ సచివాలయం వద్ద తలకిందులుగా జాతీయ పతాకం ఎగురవేత: ఆరా తీస్తోన్న జిల్లా అధికారులు
Related Posts:
Lockdown: లాక్ డౌన్ తో 40 రోజులు ఇంట్లోనే, నవ దంపతులు ఆత్మహత్య, బెంగళూరులో బతకాలని ఆశ !బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో బతకాలని ఆశతో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నవ దంపతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మ… Read More
కరోనా విలయం: మే 17 వరకు లాక్డౌన్.. అనూహ్య నిర్ణయానికి కారణాలివే.. జాతికి సందేశమివ్వనున్న ప్రధాని..కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క శుభవార్త కూడా కన్ఫామ్ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు సంఖ్య 33లక్షలు దాటగా, అందులో 10లక్షల మంది కోల… Read More
లాక్ డౌన్ లో రికార్డులు బద్దలు కొట్టిన రైల్వే.. ఏకంగా 522 శాతం వృద్ధి- కోట్లలో ఆదాయం..కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల రవాణాలో రైల్వేలు పోషిస్తున్న పాత్ర మరువలేనిది. అయితే అదే సమయంలో లాక్… Read More
Lockdown చాన్స్: బ్యూటీషియన్ ఆంటీతో లవ్, అడిగినంత డబ్బు, భార్య బంధువు, తెగనరికి. పెట్రోల్ !కొచ్చి/ కోల్లాం/పాలక్కాడ్: వయసులో పెద్దదైన భార్య బంధువుకు వల వేసిన సంగీతం మాస్టర్ ఆమెను గర్భవతిని చేశాడు. తనను పెళ్లి చేసుకుని సమాజంలో భార్య హోదా ఇస్త… Read More
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. నాకే రూల్స్ చెప్తారా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్నెల్లూరులో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి,స్థానిక ఎస్పీకి మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల ఎమ్మెల్యే చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం… Read More
0 comments:
Post a Comment