కర్నూలు: విశాఖపట్నం జిల్లా భీమిలిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే.. అదే తరహా సంఘటన మరొకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద కొందరు సిబ్బంది మువ్వన్నెల పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXXiea
Sunday, January 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment