హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారితోపాటు మిడతల సమస్య కూడా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను నాశనం చేసిన ఈ మిడతల దండు దక్షిణ భారతదేశంవైపు, ముఖ్యంగా తెలంగాణకు దగ్గరి వరకు చేరుకున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30tjion
పొంచివున్న పెనుముప్పు: మిడతల దండు రాకపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
Related Posts:
డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డికరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష… Read More
కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందనహైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవై… Read More
కరోనా: దళారులను నమ్మొద్దు, ఆక్వా రైతులకు మంత్రి మోపిదేవి సూచన, ఉత్పత్తి దెబ్బతినకుండా..ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉ… Read More
రైల్వే టికెట్ల బుకింగ్పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం: మరి కొంత సమయం పట్టొచ్చంటూ..న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకిం… Read More
కరోనా: మందు ప్రియులకు చేదువార్త.. బీర్ ప్రొడక్షన్ కూడా బంద్, ఈ నెల 30 వరకు..బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్లలో కరోనా బ్రాండ్ వాడే మందుప్రియుల నోటిలో వెలక్కాయ పడే వార్తను కంపెనీ ప్రకటించింది. మెక్సికోలో క్రమంగా కరోనా బీర్ ఉత్పత… Read More
0 comments:
Post a Comment