Wednesday, June 10, 2020

పొంచివున్న పెనుముప్పు: మిడతల దండు రాకపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారితోపాటు మిడతల సమస్య కూడా రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను నాశనం చేసిన ఈ మిడతల దండు దక్షిణ భారతదేశంవైపు, ముఖ్యంగా తెలంగాణకు దగ్గరి వరకు చేరుకున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30tjion

Related Posts:

0 comments:

Post a Comment