న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో చైనా దళాలు మోహరించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlBGwD
Wednesday, June 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment