శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలావరకు మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగష్టు 5న పార్లమెంటులో జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆపై రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. ఇకపై జమ్మూ కశ్మీర్ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఇక పెట్టుబడులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uHMkTv
అభివృద్ధి వైపు: జమ్మూ కశ్మీర్లో ఇన్వెస్టర్స్ మీట్.. 7500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నం
Related Posts:
పుల్వామాలో మళ్లీ కాల్పుల మోత -భీకర ఎన్కౌంటర్లు -ఐదుగురు ఉగ్రవాదులు హతం -జవాన్లకూ గాయాలుపాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో భీకర ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగుర… Read More
యూఎస్లో ఇండియన్ టెక్కీ దంపతులపై ఘాతుకం: ఒంటిపై: బాల్కనీలో నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వ… Read More
IPL: ఎవరెవరి మ్యాచ్లు ఎప్పుడున్నాయి.. ఏఏ జట్టులో ఎవరెవరున్నారుక్రికెట్ పండుగ ఐపీఎల్... అభిమానులను అలరించేందుకు వచ్చేసింది. 14వ సీజన్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న జరగనుంది. గత ఏడాది కరోనావైరస్ ముప్పు కారణంగా టోర్నీని యూ… Read More
లదాక్లో ఇంకా చైనా కదలికలు -సైన్యం పూర్తి ఉపసంహరణకు భారత్ పట్టు -నేడు 11వ రౌండ్ చర్చలుభారత్, చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, సైనిక ఉపసంహరణ ఒప్పందాలను సరిగా అమలు చేయకుండా డ్రాగన్ తోకజాడిస్తున్నది.… Read More
అమరావతికికి మరో ఝలక్- కొత్త రుణాలకు బ్యాంకుల నో- పాత ప్రాజెక్టులతో మెలికఏపీ రాజధాని అమరావతికి కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా శాసన రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తున్న అమరావతిలో కొత్త … Read More
0 comments:
Post a Comment