శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలావరకు మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగష్టు 5న పార్లమెంటులో జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆపై రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. ఇకపై జమ్మూ కశ్మీర్ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఇక పెట్టుబడులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uHMkTv
అభివృద్ధి వైపు: జమ్మూ కశ్మీర్లో ఇన్వెస్టర్స్ మీట్.. 7500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నం
Related Posts:
కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్: హైదరాబాద్ భారత్ బయోటెక్కు గ్రీన్ సిగ్నల్న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ 'కోవాక్సిన్'ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్న… Read More
రష్యాలో చైనాకు షాకిచ్చిన రాజ్నాథ్ సింగ్: నమ్మకం, సహకారం ఉండాలంటూ చురకలుమాస్కో/న్యూడిల్లీ: రష్యాలో జరిగిన షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వేదికగా చైనాకు గట్టి షాకిచ్చారు భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. &nb… Read More
‘స్పుత్నిక్-వీ’తో యాంటీబాడీలు ఉత్పత్తి - లాన్సెట్ జర్నల్ వెల్లడి - విమర్శకుల సమాధానమన్న రష్యాప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా రికార్డులకెక్కిన రష్యా తయారీ ‘స్పుత్నిక్-వీ'పై మిగతా దేశాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా దానిక… Read More
చైనాతో విభేధాలపై కేంద్రం ప్రకటన - సంక్షోభం ముదిరింది - చర్చలకే ప్రాధాన్యం: ఫారిన్ సెక్రటరీ ష్రింగ్లగడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. చైనాతో విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అనూహ్య ప్రకటన చేసింది. డ్ర… Read More
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ 18న ప్రారంభం.. గడ్కరీ వస్తారంటూ కేశినేని నాని ట్వీట్...విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభోత్సవం తేదీ మరోసారి ఖరారయ్యింది. ఈ నెల 18వ తేదీన ఫ్లై ఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రా… Read More
0 comments:
Post a Comment