అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ మధ్యాహ్నం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కలుసుకోనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న రాళ్లదాడి గురించి వాళ్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. తిరుపతి లోక్సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a6jr5e
కేంద్ర బలగాలతో తిరుపతి పోలింగ్: ఢిల్లీకి టీడీపీ ఎంపీలు: ఎన్నికల కమిషన్ వద్ద ఆ పంచాయితీ
Related Posts:
మిగ్ ఫైటర్లపై ఎయిర్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!! అంత పాతవి కార్లు కూడా ఎవరు వాడరు!!న్యూఢిల్లీ: ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ యుద్ధ విమానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత వాయుసేన 44ఏళ్ల క్రితం నాటి మిగ్-21 యుద్ధ విమానాలనే ఇంకా న… Read More
వామ్మో.. అదేం వైద్యం రా బాబు.. కళ్లు పొడిచేస్తారు..! త్రిశూలంతో ఒళ్లంతా గుచ్చుతారట..!!రాయ్పూర్/హైదరాబాద్ : మూడనమ్మకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిచేసుకున్నాయి. సమాజం అధునాతన సాంకేతికతతో ముందుకు పరుగులు తీస్తున్నప్పటికి మరో పక్క మూఢ నమ్మకాలం… Read More
హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?హైదరాబాద్ : భాగ్యనగరంలో ఏం జరుగుతోంది? నగర పోలీస్ కమిషనర్ అంతలా వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి? జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యం.. వినాయక చవితి పండుగ.. ఈ రె… Read More
ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నిత్య పెళ్ళికొడుకీ ఉపాధ్యాయుడువిద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు వక్ర మార్గంలో నడిచాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గుర… Read More
వామ్మో.. మిలిటరీ బేస్ ఇనుపకంచె ఎక్కిన మొసలి.. సోషల్ మీడియాలో హల్చల్ఫ్లోరిడా : అదీ మిలిటరీ బేస్. అక్కడ సైనికులు శిక్షణ పొందుతుంటారు. కానీ వారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ మాత్రం కాస్త చిన్నగానే ఉంది. వారిపై దాడి చేసేందుకు … Read More
0 comments:
Post a Comment