న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సడన్ బ్రేక్ పడింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటోన్నాయి. ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తాత్కాలికంగా పుల్స్టాప్ పడిందనే వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wRZXe7
Monday, April 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment