న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది పొడవునా భారత్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా డ్రాగన్ కంట్రీ మళ్లీ అలాంటి పరిస్థితే కల్పిస్తోంది. వాస్తవాధీన రేఖ సమీపానికి పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలరించింది. ఏకంగా క్షిపణులను మోహరింపజేసింది. భూ ఉపరితలం నుంచి గాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mEaQM8
చైనా తెంపరితనం: బోర్డర్లో యుద్ధ సామాగ్రి..క్షిపణులు: లఢక్లో ఏం జరుగుతోంది?
Related Posts:
శబరిమల ఖజానా ఖాళీ: 39 రోజుల్లో నామమాత్రంగా ఆదాయం: రూ.156 కోట్ల నుంచి మహా పతనంతిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు శబరిమల ఆలయంపై పెను ప్రభావాన్ని చూపాయి. ఆలయ ఆదాయానికి భారీగా గండి కొట్టాయి… Read More
ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావనన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం `మన్ కీ బాత్` ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసం… Read More
షాకింగ్: చలిలో మద్యం తాగితే అంతే సంగతి -వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక -న్యూ ఇయర్ పార్టీలు వద్దు‘చలి ఇరగేసేస్తోంది భయ్యా.. రెండు పెగ్గులు వేస్తేగానీ వణుకు తగ్గదు''.. ‘‘దేశ సరిహద్దుల్లో సైనికులు చలిని తట్టుకోడానికి మద్యం తాగుతారు తెలుసా?''.. ‘‘డిస… Read More
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో: రేవంత్ రెడ్డిని కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిఅమరావతి: రేవంత్ రెడ్డి.. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోన్న పేరు. తొలుత తెలుగుదేశం పార్టీలో.. అరంతరం కాంగ్రెస్ కండువాను కప్ప… Read More
పెళ్లైన కొత్తలో: ఆ నవ దంపతుల స్ఫూర్తి అమోఘం: మోడీ: ప్రధాని దృష్టిలో పడటానికి కారణం?న్యూఢిల్లీ: భారత్కు యువత అత్యంత ప్రధాన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్, స్టార్టప్ వంటి రంగాలను ముందుకు తీసుకెళ్లగల శక… Read More
0 comments:
Post a Comment