బెంగళూరు: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్ దిశ తరహా ఘోర కృత్యాలు చోటు చేసుకోకుండా ఉండటానికి పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMwPRE
Disha murder case: దిశ హత్యోదంతం: ఇక మెట్రో రైళ్లల్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు..!
Related Posts:
priyanka reddy murder: ఢిల్లీలో భారీ నిరసనలు, పార్లమెంటు ఎదుట యువతి ఆవేదనన్యూఢిల్లీ: శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు,… Read More
ఆపత్కాలంలో ఇవే ఆయుధాలు: మహిళలు వీటిని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి: జీరో ఎఫ్ఐఆర్ ఇలా..!డాక్టర్ ప్రియాంక రెడ్డి అంశం తరువాత మహిళల భద్రత పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తొలుత ప్రియాంక కుటుంబ సభ్యులు తొలుత స్థానిక పోలీసు స్టేషన… Read More
దారుణం: ఆ విషయంలో గొడవ, యజమానిని రేప్ చేసి మర్డర్.. రాజధానిలో కీచకుడుదేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. అయితే ఆమెను హతమార్చే ముందు లైంగికదాడికి గురైనట్టు తెలుస్తోంది. గులాబీ బాగ్లో జరిగిన ఘటనతో రాజధాని ఒక్… Read More
వైసీపీ ఆరునెలల పాలనపై పుస్తకం విడుదల చేసిన టీడీపీ...ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆరునెలల పాలనను పూర్తి చేసుకున్న సంధర్భంలో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ప్రతిపక్ష టీడీపీ "మంచి సీఎం కాదు ముంచే సీఎ… Read More
పెళ్లి కొడుకు నాట్ రీచబుల్, పెళ్లికి ముందే ఇలా చేస్తే తరువాత ఏం చేస్తాడు, పెళ్లి కుమార్తె !బెంగళూరు: పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు మొబైల్ ఫోన్ నాట్ రీచబుల్ అయ్యింది. పెళ్లి కుమారుడు మాయం కావడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన… Read More
0 comments:
Post a Comment