Saturday, May 30, 2020

ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా .. టీడీపీ నేతలకు అవంతి శ్రీనివాస్ సవాల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్రంలో జగన్ ఏడాది పాలన గురించి మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ టిడిపి నేతలకు సవాల్ విసిరారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9bsYN

Related Posts:

0 comments:

Post a Comment