ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది.ఈ సందర్భంగా ఆయన తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడారు. రైతులు బాగుంటేనే ఇటు రాష్ట్రంలో అటు దేశం బాగుంటాయని సీఎం జగన్ మోహన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zz1gWR
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం
Related Posts:
రూ.40 కోట్లు కాదు 1.49 కోట్లు, మజ్జిగ సప్లైపై హెరిటేజ్, పారదర్శకంగా జరిగాయని వివరణ..గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రయారిటీ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అధికార వైసీపీ, వి… Read More
వాసన, రుచి కోల్పోతున్నారు: కరోనా లక్షణాల జాబితాలోకి మరో రెండు అంశాలున్యూఢిల్లీ: కరోనావైరస్ లక్షణాలకు సంబంధించిన జాబితాలో మరో రెండు అంశాలను చేర్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా కేసులు క్రమంగా భారీ సంఖ… Read More
చైనా స్వరాలకు నేపాల్ తోకజాడింపు.. భారత్పై విషం కక్కిన ప్రధాని ఓలి.. భూఆక్రమణకు శపథం..వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గేలా బలగాలను వెనక్కి తీసుకుంటోన్న చైనా.. ఇప్పుడు నేపాల్ సరిహద్దులో వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు … Read More
సార్ గాంధీకి రండి... బిగ్ డ్యామేజ్.. కేసీఆర్ మేలుకోకపోతే అంతే సంగతి..కొద్దిరోజుల క్రితం నాటికి,ఇప్పటికీ తెలంగాణలో చాలా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎప్పుడెప్పుడ… Read More
జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్లోకి బొంతు అండ్ ఫ్యామిలీ..కరోనాకు చిన్న, పెద్ద.. పేద, ధనిక అనే భేదం లేదు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్కి పాజిటివ్ వచ్చింది. దీంతో బల్దియా సిబ్బంది, రామ్మోహన్ ఫ్యామ… Read More
0 comments:
Post a Comment