ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది.ఈ సందర్భంగా ఆయన తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడారు. రైతులు బాగుంటేనే ఇటు రాష్ట్రంలో అటు దేశం బాగుంటాయని సీఎం జగన్ మోహన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zz1gWR
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం
Related Posts:
ఫరూక్ అబ్దుల్లాకు చంద్రబాబు ఓదార్పు లేదేంటి: నాడు టీడీపీ విజయం కోసం మండుటెండల్లో ..!ఫరూక్ అబ్డుల్లా. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. నేషనల్ కాన్ఫిరెన్స్ అధినేత. రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ లనం సృష్టిస్తున్న జమ్ము కాశ్మీ… Read More
14 టీఎంసీల నీరు విడుదల చెయ్యండి, కర్ణాటక సీఎం, తమిళనాడుకు, తాగు నీరు, రైతులకు !బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హేమావతి జలాశయం నుంచి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాసన్ జిల్లా … Read More
చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)న్యూఢిల్లీ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతి వార్తను ఆమెతో సాన్నిహితంగా మెలిగేవారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కుమ… Read More
వీడియో: రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాంపై పరుగులు తీసిన ఆటో..కారణం తెలిస్తే షాక్!ముంబై: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఓ ఆటోరిక్షా పరుగులు తీసిన ఘటన ముంబైలోని విరార్ వెస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నొప్పులు పడుతున్న ఓ గర్భిణి… Read More
ఫరూఖ్ అబ్దుల్లా వాట్ ఈజ్ దిస్ : నిన్న హౌజ్ అరెస్ట్ అన్నాడు, నేడు తానే గృహ నిర్భంధంలోకి వెళ్లాడు...!నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా డ్రామా రెండో రోజు కూడ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నన్ను గృహ నిర్భంధంలో ఉంచారని తీవ్రంగా మండిప… Read More
0 comments:
Post a Comment