ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది.ఈ సందర్భంగా ఆయన తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడారు. రైతులు బాగుంటేనే ఇటు రాష్ట్రంలో అటు దేశం బాగుంటాయని సీఎం జగన్ మోహన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zz1gWR
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment