చెన్నై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) కాటుకు దేశం మొత్తం హడలిపోతున్నది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అయితే తమిళనాడులో ఊహించని విదంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో తమిళ తంబీలకు టెన్షన్ మొదలై తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ పై ఉక్కుపాదం మోపితే తప్పా ఫలితం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gAfEP6
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment