Thursday, December 5, 2019

దిశ ఎఫెక్ట్ : బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ ‌బటన్లు..

దేశంలో దిశ సంఘటన పెను మార్పులను తెస్తోంది. ఆయా రాష్ట్రాల్లో మహిళల భద్రతకోసం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పోలీసుల నిఘాను పెంచడంతోపాటు మహిళల్లో అవగాహాన కార్యక్రమాలకు రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. ఈనేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో మహిళల రక్షణ కోసం బస్సుల్లో సైతం నిఘా కెమెరాలను పెట్టాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో సీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DQzwv8

Related Posts:

0 comments:

Post a Comment