భారత దేశానికి 15 ఆగష్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు భారత్ను పాలించిన తెల్లదొరలు... దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇక అప్పటి నుంచి భారత్ స్వపరిపాలన కిందకు వచ్చేసింది. ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ రోజు అర్థరాత్రి భారత దేశం స్వాంతంత్ర్య సంబురాలను ఘనంగా జరుపుకుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర్యం కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E4qNJ2
1947 ఆగష్టు 15న గాంధీజీ ఎక్కడున్నారు.. నాడు జరిగిందేమిటి..?
Related Posts:
UPSCలో ఆఫీసర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయ… Read More
Secret marriage: భార్య రెండో పెళ్లికి వెళ్లిన భర్త, తాళికట్టే టైమ్ లో ఆపండిరా, నేనేరా రాజు !చెన్నై/ కన్యాకుమారి: బీఎస్పీ నర్సింగ్ చేసిన షామిలి అనే యువతి బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో స్టాప్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరులో సాఫ్ట్ వేర్… Read More
చైనా టెంపర్: కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపు - ‘చుశూల్’ స్ట్రాటజీతో భారత్ఒకదిక్కు శాంతి వచనాలు వల్లెవేస్తూ.. మరోవైపు కొత్త కొత్త పాయింట్లలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూ చైనా తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. భారత్, చైనా మధ్… Read More
త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలుఅమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్… Read More
కంగనా టార్గెట్ గా .. జయా బచ్చన్ వ్యాఖ్యలకు అండగా .. శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు సినీ పరిశ్రమలో కీలక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. సినీ పరి… Read More
0 comments:
Post a Comment