భారత దేశానికి 15 ఆగష్టు 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు భారత్ను పాలించిన తెల్లదొరలు... దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇక అప్పటి నుంచి భారత్ స్వపరిపాలన కిందకు వచ్చేసింది. ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ రోజు అర్థరాత్రి భారత దేశం స్వాంతంత్ర్య సంబురాలను ఘనంగా జరుపుకుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర్యం కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E4qNJ2
1947 ఆగష్టు 15న గాంధీజీ ఎక్కడున్నారు.. నాడు జరిగిందేమిటి..?
Related Posts:
ఇది చాలా హాట్ గురూ: కొత్తగా పెళ్లయిన జంటకు కాస్లీ బహుమతి ఇచ్చిన మిత్రులుకడలూరు: ఒక పెళ్లికి వెళుతుంటే మనతో పాటు ఒక మంచి గిఫ్ట్ తీసుకెళుతాం. గిఫ్ట్ ఇచ్చి నవదంపతులకు బెస్ట్ విషెస్ చెబుతాం. అంతేకాదు ఇచ్చే గిఫ్ట్ కూడా చాలా కాస… Read More
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న శాస్త్రవేత్తలు, మేధావులు..ఎందుకో తెలుసా?న్యూఢిల్లీ:వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో పాస్ కాగా మరోవైపు పెద్ద ఎత్తున ఈ బిల్లుపై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపాదించిన బిల్లులో అతి జాగ్రత… Read More
ఉప ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: మరో బిగ్ వికెట్: కర్ణాటక కాంగ్రెస్ కకావికలం..!బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కకావికలమౌతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుస వికెట్లు టపటపంటూ పడుతున్నాయ్. కర్ణాటక కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ … Read More
నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?పాట్నా: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు కొద్ది రోజుల్లోనే ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. బీహార్ రాష్ట్రంలో… Read More
Prakash Raj: వెన్నుపోటుదారులను గెలిపించారు..కంగ్రాచ్యులేషన్స్ కర్ణాటక: ప్రకాశ్ రాజ్ సెటైర్లుబెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా హై ఓల్టేజీ షాక్ ఇచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది… Read More
0 comments:
Post a Comment